పద్ధతి మార్చుకోకపోతే పీడీ యాక్ట్: సీపీ

65பார்த்தது
పద్ధతి మార్చుకోకపోతే పీడీ యాక్ట్: సీపీ
గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని లేదంటే పీడీ యాక్ట్ తప్పదని రామగుండం సీపీ శ్రీనివాస్ మంగళవారం హెచ్చరించారు. మంచిర్యాల పోలీస్ వారి ఆధ్వర్యంలో పట్టణంలోని సున్నంబట్టి వాడలో గంజాయి కేసులో పట్టుబడిన నిందితులకు, గంజాయికి అలవాటు పడిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. వారిలో సత్ప్రవర్తన కలిగించాలనే సదుద్దేశంతో చెట్లు నాటించడం, ఆశ్రమమును పరిశుభ్రంగా ఉంచేలా వారితో శ్రమదానం చేయించారు.

தொடர்புடைய செய்தி