గూడెం గోదావరి వినాయక నిమజ్జన ఘాట్ ను పరిశీలించిన సిపి

85பார்த்தது
గూడెం గోదావరి వినాయక నిమజ్జన ఘాట్ ను పరిశీలించిన సిపి
గణేష్ నిమజ్జనం సందర్భంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం గోదావరి నది వినాయక ఘాటును రామగుండం సిపి శ్రీనివాసులు పరిశీలించారు. ముందుగా చిన్న వినాయకుడితో సీఐ అల్లం నరేష్ చేతుల మీదుగా వినాయక నిమజ్జనం చేశారు. రెండు మండలాల నుంచి వచ్చే వినాయక విగ్రహాలు నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி