ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి

80பார்த்தது
ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి
రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షులు రేగుంట క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్స్ మంజూరు కాకపోవడంతో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி