మంచిర్యాలలో మోడీ, అమిత్ షా దిష్టిబొమ్మలు దహనం

78பார்த்தது
మంచిర్యాలలో మోడీ, అమిత్ షా దిష్టిబొమ్మలు దహనం
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై బిజెపి నేత తన్విందర్ సింగ్ బెదిరింపు వాఖ్యలు చేయడాన్ని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. గురువారం పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బెల్లంపల్లి చౌరస్తాలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, తన్వీందర్ సింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. బిజెపి నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி