కాజిపల్లిలో కాకా వెంకటస్వామి జయంతి సందర్బంగా చీరలు పంపిణీ

71பார்த்தது
కాజిపల్లిలో కాకా వెంకటస్వామి జయంతి సందర్బంగా చీరలు పంపిణీ
కేంద్ర మాజీమంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి జయంతిని పురస్కరించుకొని శనివారం భీమారం మండలంలోని కాజిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ముందుగా కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంఘం అద్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మాట్లాడుతూ కాకా వెంకటస్వామి బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు.

தொடர்புடைய செய்தி