జిఎం కార్యాలయం ముందు ధర్నా

53பார்த்தது
జిఎం కార్యాలయం ముందు ధర్నా
సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు లాభాల్లో వాటాను కిటాయించాలని ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ జిఎం కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. నాయకులు బ్రహ్మానందం, శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి కాంటాక్ట్ కార్మికులు అతి తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారు. పర్మినెంట్ కార్మికులతో సమానంగా కాంటాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని, సంస్థ లాభాల్లో వారికి వాటా ఇవ్వాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி