లాడ్జీల యజమానులకు డీసీపీ భాస్కర్ కౌన్సిలింగ్

56பார்த்தது
లాడ్జీల యజమానులకు డీసీపీ భాస్కర్ కౌన్సిలింగ్
మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లాడ్జీల యజమానులకు మంగళవారం డీసీపీ ఏ. భాస్కర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా లాడ్జిలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, గదులు అద్దెకు తీసుకునే ప్రతీ ఒక్కరి వివరాలకు సంబందించిన ఐడి కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్, ఫోన్ నంబర్ తీసుకోవాలని, లాడ్జికి వచ్చిన కస్టమర్లకు సంబంధించిన పూర్తి వివరాల షీట్ ప్రతిరోజు సంబంధిత పోలీస్ స్టేషన్ లో అప్పగించాలన్నారు.

தொடர்புடைய செய்தி