జెండా ఆవిష్కరించిన డిసిసి అధ్యక్షురాలు

77பார்த்தது
జెండా ఆవిష్కరించిన డిసిసి అధ్యక్షురాలు
మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ మహేష్, ఇతర ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி