మంచిర్యాల: దుర్గామాత శోభాయాత్రలో డిసిసి అధ్యక్షురాలు

70பார்த்தது
మంచిర్యాల: దుర్గామాత శోభాయాత్రలో డిసిసి అధ్యక్షురాలు
అమ్మవారి నిమజ్జన శోభాయాత్రలో ఆదివారం మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు సురేఖ పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో నిర్వహించిన దుర్గ మాత అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆమె వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி