టీచర్ పై హెచ్ఎంకు ఫిర్యాదు

54பார்த்தது
టీచర్ పై హెచ్ఎంకు ఫిర్యాదు
లక్షేట్టిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఫిజికల్ సైన్స్ టీచర్ విజయ తిడుతుందని తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయురాలు శైలజకు బుధవారం ఫిర్యాదు చేశారు. విద్యార్థులకు పరీక్షల సమయంలో మార్కులు తక్కువగా వేస్తానని అసభ్యకరమైన పదజాలం ఉపయోగిస్తూ మానసికంగా వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ చేపట్టి విద్యార్థులకు న్యాయం చేస్తానని హెచ్ఎం హామీ ఇవ్వడంతో శాంతించారు.

தொடர்புடைய செய்தி