పిల్లల ఎదుగుదల సర్వే

73பார்த்தது
పిల్లల ఎదుగుదల సర్వే
మంచిర్యాల ఎసిసి నాలుగో అంగన్వాడి ఏరియాలో పిల్లల గ్రోత్ పర్యావరణ టీం పర్యవేక్షణ చేసింది. పిల్లల ఎదుగుదల సరిగ్గా ఉందా లేదా అని గడపగడప తిరిగి పిల్లలకు తల్లిదండ్రులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ టీం సభ్యులు, అంగన్వాడి టీచర్ కే విజయలక్ష్మి, తల్లిదండ్రులు పిల్లలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி