ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికుల సంబరాలు

51பார்த்தது
ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికుల సంబరాలు
సింగరేణిలో మొట్టమొదటి సారిగా కాంగ్రెస్ గవర్నమెంట్ పర్మినెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ ప్రకటించడంతో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. ఇది కచ్చితంగా ఐఎన్టీయూసీ యూనియన్ కృషి పలితంగానే సాధ్యపాడిందని.. శనివారం నస్పూర్ కాలనీ ఐఎన్టీయూసీ సెక్రటరీ శంకర్ రావు ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ కు చెందిన ప్రైవేట్ సెక్యూరిటీ గౌర్డ్స్ బాణసంచాలు కాల్చి సంతోషం వ్యక్త పరిచారు.

தொடர்புடைய செய்தி