దేశ అభివృద్ధి లక్ష్యంగా బిజెపి పాలన: రఘునాథ్

66பார்த்தது
దేశ అభివృద్ధి లక్ష్యంగా బిజెపి పాలన: రఘునాథ్
దేశ అభివృద్ధి లక్ష్యంగా కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వ పాలన సాగిస్తోందని బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. హాజీపూర్ లోని చిన్న గోపాల్ పూర్ గ్రామంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయినా బిజెపిలో సభ్యత్వం తీసుకోవడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி