ప్రజల్లో చైతన్యానికి అవగాహన కార్యక్రమం

72பார்த்தது
ప్రజల్లో చైతన్యానికి అవగాహన కార్యక్రమం
ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్సై సతీష్ అన్నారు. లక్షెట్టిపేట మండలం చందారం గ్రామంలో పోలీస్ కళాజాత బృందం మూఢనమ్మకాలు, సైబర్ క్రైమ్, రాష్ డ్రైవింగ్, ఆత్మహత్యలపై బుధవారం అవగాహన కల్పించారు. ప్రజలు అపోహలను నమ్మకూడదన్నారు. పోలీస్ శాఖ అనుక్షణం ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న పోలీసులను సంప్రదించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி