ప్రభుత్వ ప్రోత్సహకాలకు క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలి

74பார்த்தது
ప్రభుత్వ ప్రోత్సహకాలకు క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలకు మంచిర్యాల జిల్లాలోని జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పథకాలు పొందిన, పాల్గొన్న క్రీడాకారులు ఈనెల 25 లోపు దరఖాస్తు చేసుకోవాలని మంచిర్యాల జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాజావీరు గురువారం సూచించారు. తాము పాల్గొన్న క్రీడాంశాలు, సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులను జిల్లా క్రీడల అధికారి లేదా ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ద్వారా సమర్పించాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி