మంచిర్యాల: పత్తి కొనుగొలుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి

76பார்த்தது
మంచిర్యాల: పత్తి కొనుగొలుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి
పత్తి కొనుగొలుకు మంచిర్యాల జిల్లాలో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 8 జిన్నింగ్ మిల్లులున్నాయని, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా రైతులు కొనుగోలు కేంద్రాల్లో పత్తిని విక్రయించి లబ్ది పొందాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி