జాతీయ జెండా ఎగరవేసిన మంచిర్యాల కలెక్టర్

74பார்த்தது
జాతీయ జెండా ఎగరవేసిన మంచిర్యాల కలెక్టర్
మంచిర్యాల జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతకాన్ని ఎగరవేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రజా పాలన దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி