దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు

85பார்த்தது
దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు
హాజీపూర్ మండలంలోని తిక్కనపల్లికి చెందిన తీర్ధాల తిరుపతి తో పాటు అతని కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడిన ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేష్ బుధవారం తెలిపారు. భూమి తగాదాలతో శంకరయ్యతో పాటు అతని కుటుంబ సభ్యులు దీప్తి, మురళీకృష్ణ, రాజయ్య, పద్మలు తిక్కనపల్లిలోని తిరుపతి ఇంటిలోకి వెళ్లి దాడికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన అతడి భార్య మమత, తల్లి, అమ్మాయి పై దాడి చేయడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

தொடர்புடைய செய்தி