గని వద్ద కార్మికుల నిరసన

73பார்த்தது
శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా ఐకే వన్ ఏ గనిలో కార్మికులు బైఠాయించి నిరసన చేపట్టారు. కార్మికులు మాట్లాడుతూ శ్రీనివాస్ జనరల్ మజ్దూర్ కార్మికుడు గనిలో అస్వస్థతకు గురికాగా రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడని, మృతి చెందిన కార్మికులకు న్యాయం జరగాలని నినాదాలు చేశారు. గనిలో జరిగిన ప్రమాదాన్ని బయట జరిగిన ప్రమాదంగా చిత్రీకరించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி