లాభాలు ప్రకటించి సంస్థ బకాయిలు వసూలు చేయాలి

54பார்த்தது
లాభాలు ప్రకటించి సంస్థ బకాయిలు వసూలు చేయాలి
గత ఆర్థిక సంవత్సరం లాభాలు తెలపాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరిన ఇప్పటివరకు స్పందించకపోవడం సరైన విధానం కాదని సిఐటియు నాయకులు ఆగ్రహించారు. రామకృష్ణాపూర్ రీజనల్ అనలైటికల్ ల్యాబ్ లో కెమిస్ట్ భాస్కర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు వెంకటస్వామి, రాజేందర్ మాట్లాడుతూ లాభాల వాటాకై అన్ని యూనియన్లు ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లేందుకు యాజమాన్యం చొరవ చూపాలన్నారు.

தொடர்புடைய செய்தி