శనికుంట మత్తడి ధ్వంసం చేసిన నిందితుల అరెస్టు

62பார்த்தது
చెన్నూరు మండలం శనికుంట చెరువు మత్తడిని ధ్వంసం చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇరిగేషన్ అధికారి ఏఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయిందన్నారు. లక్ష్మీనారాయణ మధుకర్, శ్రీనివాస్, దానయ్య అనే నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ట్రాక్టర్ కంప్రెసర్ డ్రిల్లింగ్ మిషన్, డిటోనేటర్లను, వైర్ బ్లాస్టింగ్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు.

தொடர்புடைய செய்தி