ఎన్ని కేసులు పెట్టిన పోరాడుతూనే ఉంటాం

60பார்த்தது
ఎన్ని కేసులు పెట్టిన పోరాడుతూనే ఉంటాం
బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసులు, కోర్టులు కొత్తవి కాదని రైతులు వారి కుటుంబాల కోసం ఎన్ని పోరాటాల కైనా సిద్ధమని బీఆర్ఎస్ నాయకుడు రాజా రమేష్ స్పష్టం చేశారు. రైతుల పక్షాన ఇటీవల పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టడంతో ప్రభుత్వం కేసులు పెట్టింది. దీంతో బీఆర్ఎస్ నాయకులు చెన్నూర్ జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు.

தொடர்புடைய செய்தி