35% లాభాల వాటాను కార్మికులకు ఇవ్వాలని వినతి

51பார்த்தது
35% లాభాల వాటాను కార్మికులకు ఇవ్వాలని వినతి
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిర్యాలరాజిరెడ్డి పిలుపు మేరకు.. కార్మికులకు 35% లాభాల వాటాను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా నాయకులు దుర్గం రవికుమార్ డీవైజీఎం అబ్దుల్ ఖాదీర్ కలిసి మెమోరాండం అందజేసారు.

தொடர்புடைய செய்தி