వ్యర్ధాల నుంచి ప్రయోజనకర పరికరాలు సృష్టించాలి

64பார்த்தது
బెల్లంపల్లి ఏరియా గోలేటి జిఎం కార్యాలయంలో స్వచ్ఛత పక్వాడ స్పెషల్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని ఏరియా జిఎం శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల హెడ్ లు, ఉద్యోగులతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. జిఎం మాట్లాడుతూ కార్యాలయాలతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వ్యర్ధాల నుంచి ఉపయోగకర వస్తువులు రూపొందించేలా ప్రతి ఒక్కరి ఆలోచన ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி