మైనర్ బాలికను వేధించిన ఇద్దరు వ్యక్తుల అరెస్టు

53பார்த்தது
మైనర్ బాలికను వేధించిన ఇద్దరు వ్యక్తుల అరెస్టు
మైనర్ బాలికను వేధించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన 13 ఏళ్ల మైనర్ బాలికపై నవీన్, హరీష్ అనే వ్యక్తులు బలవంతంగా బాలిక చేయి పట్టుకొని వేధించారు. ఇంటికి వచ్చిన బాలిక జరిగిన విషయాన్ని తల్లికి చెప్పడంతో ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

தொடர்புடைய செய்தி