రూరల్ బస్ స్టాప్ ఆవరణలో చిరు వ్యాపారాలు

83பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్ స్టాప్ ముందు స్థలాన్ని చిరు వ్యాపారస్తులు ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు. బస్ స్టాప్ లో పానీపూరి బండ్లు, మిర్చి బండ్లు వ్యాపారస్తులు ఆక్రమించుకొని వ్యాపారం నిర్వహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులు మాట్లాడుతూ సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி