గణేష్ మండపాల కమిటీ నిర్వాహకులతో ఆర్డీవో సమావేశం

74பார்த்தது
బెల్లంపల్లి ఆర్డీవో కార్యాలయంలో పోలీస్ అధికారులు, గణేష్ మండలి ఉత్సవ కమిటీ నిర్వాహకులతో వినాయక మండపాల నిర్వహణ, తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలపై ఆర్డివో హరి కృష్ణ సమావేశం నిర్వహించారు‌ మండపాల నిర్వహణపై, విధివిధానాలపై అవగాహన కల్పించారు. మండపాల వద్ద ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி