మొక్కలు నాటే కార్యక్రమాన్ని బాధ్యతగా స్వీకరించాలి

53பார்த்தது
మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా స్వీకరించి తమ తమ ప్రాంతాలలో మొక్కలు పెంచి వాటిని వృక్షాలుగా తీర్చిదిద్దాలని సింగరేణి సేవాసమితి అధ్యక్షురాలు సవితా మనోహర్ అన్నారు. మందమర్రి ఏరియాలోని బంగ్లాస్ ఏరియా లో నిర్వహించిన 75వ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆమె మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జి. ఎం రాజేశ్వర్ రెడ్డి, డిజిఎం, ఐఈడి రాజన్న పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி