పశువుల సంచారంతో వాహన చోదకులకు ఇబ్బందులు

80பார்த்தது
పశువుల సంచారంతో వాహన చోదకులకు ఇబ్బందులు
తాండూర్ మండల కేంద్రంలోని మూలమలుపు వద్ద రాత్రివేళ పశువుల సంచారం తీవ్రమైంది. దీంతో వాహన చోదకులతోపాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై కదలకుండా ఉండి వాహనాలకు అడ్డుపడడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశు పెంపకం దారులు పశువులను ప్రధాన రహదారుల వైపుకు రానివ్వకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி