పలు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం

74பார்த்தது
పలు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం
తమ బూత్ పరిధిలో ఓట్లను మార్చుకునేందుకు ఈనెల 21 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎంపీడీవో దేవేందర్ రెడ్డి తెలిపారు. నెన్నెల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో వివిధ రాజకీయ నాయకులతో స్థానిక ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. నూతన జాబితా, సవరణ తదితర విషయాలపై చర్చించారు. వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி