భారీ కొండచిలువ పట్టివేత

71பார்த்தது
భారీ కొండచిలువ పట్టివేత
బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ ఏరియా హనుమాన్ ఆలయం వెనకాల భారీ కొండచిలువను పట్టుకున్నట్లు డిప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్ నాయక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆలయం వెనుక ప్రాంతంలో సంచరిస్తున్న కొండచిలువ చూసిన స్థానికులు స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. సభ్యులు దినేష్, శంకర్, వాచర్ ఈశ్వర్ హుటాహుటిన వెళ్లి చాకచక్యంగా కొండచిలువను బంధించి సురక్షితంగా అడవిలో వదిలిపెట్టారు.

தொடர்புடைய செய்தி