ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

60பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలో ప్రజా పాలన దినోత్సవం మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి కాళోజీ శాఖ గ్రంథాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రంథాలయాధికారి ఉప్పు గోపి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షల అభ్యర్థి బోయిని ప్రసన్నకుమారి తెలంగాణ సాయుధ పోరాటం గురించి సమగ్రంగా వివరించారు. సాయుధ పోరాటంలో అమరులైన యోధుల గురించి స్మరించుకొని వారి సేవలను కొనియాడారు.

தொடர்புடைய செய்தி