ఈత చెట్టు పై నుంచి పడిన గీతా కార్మికుడు

82பார்த்தது
ఈత చెట్టు పై నుంచి పడిన గీతా కార్మికుడు
నెన్నెల మండలం చిన్న వెంకటాపూర్ గ్రామానికి చెందిన గీతా కార్మికుడు పోతులూరి రాజ్ గౌడ్ ఈతచెట్టు పైనుంచి కింద పడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు కాగా వెంటనే కుటుంబీకులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. వెన్నుపూస విరిగిందని వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు. క్షతగాత్రుని ప్రభుత్వం ఆదుకొని పరిహారం అందజేయాలని గీత కార్మికుల మండల అధ్యక్షుడు మల్లా గౌడ్ కోరారు

தொடர்புடைய செய்தி