ఆశ్రమం పేరుతో మోసం... మహిళతో దురుసుగా ప్రవర్తన

73பார்த்தது
కొంతమంది వ్యక్తులు పాత దుస్తులు అనాధ శరణాలయానికి దానం చేయాలంటూ బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తికి వచ్చారు. అక్కడ ఓ ఇంట్లోకి వెళ్లి ఓ మహిళపై దురుసుగా ప్రవర్తించి ఆమె ఒంటిపై నగలు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయగా ఆమె కేకలు వేసింది. దీంతో స్థానికులు వచ్చి వారిని బంధించి బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. గుర్తుతెలియని వ్యక్తులను ఇంట్లోకి రానివద్దని పోలీసులు అరెస్టు అలర్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி