బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ కాంగ్రెస్‌లో చేరిక

73பார்த்தது
వేమనపల్లి బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ కుర్ర వెంకటేశంతో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ లో చేరారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி