పిల్లల ప్రవర్తన పై దృష్టి సారించాలి: తాండూర్ సిఐ

61பார்த்தது
పిల్లల ప్రవర్తన పై దృష్టి సారించాలి: తాండూర్ సిఐ
పిల్లల ప్రవర్తన పై దృష్టి సారించాలని తల్లిదండ్రులకు, ప్రజలకు తాండూర్ సీఐ కుమారస్వామి సూచించారు. శుక్రవారం మాదారం టౌన్షిప్, మాదారం త్రీ ఇన్క్ లైన్ గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించారు. పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా చదువుతున్నారు ఎవరితో స్నేహంగా ఉంటున్నారు వారు మంచివారా కాదా అనుక్షణం తెలుసుకోవాలని అన్నారు. నేర ప్రవృత్తిని మార్చుకోక పోతే ఉపేక్షించే లేదని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி