ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేయాలి

69பார்த்தது
ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేయాలి
ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేసి కూలీలకు రూ. 600 ఇవ్వాలని పని దినాలు 200కు పెంచాలని సిపిఎం నాయకులు గురువారం డిమాండ్ చేశారు. తాండూర్ మండలంలో 12వ మండల మహాసభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా కార్యదర్శి సంకె రవి హాజరై మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం ద్వారా పోడు భూములు సాగు చేస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తికి సమాచారాన్ని ఇవ్వాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி