జనహిత సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం

81பார்த்தது
జనహిత సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం
జనహిత సేవాసమితి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాత కుడికాల మల్లేష్ ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కుటుంబ సభ్యులు నిరుపేదలు, చిరు వ్యాపారులు, బాటసారులు, యాచకులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి సభ్యులు, దాత కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி