బెల్లంపల్లి పోచమ్మ చెరువు వద్ద స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం

55பார்த்தது
బెల్లంపల్లి పోచమ్మ చెరువు వద్ద స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం
స్వచ్ఛతా హి సేవ 2024లో భాగంగా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు పోచమ్మ చెరువు ఆవరణలో పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టారు. చెరువు చుట్టూ వున్న పరిసరాలను శుభ్రం చేయడంతో పాటుగా క్లీనింగ్ డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఛైర్పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్, కమిషనర్ కే శ్రీనివాస రావు, 4వ కౌన్సిలర్ అస్మా షేక్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி