తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ నాయకులు

57பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి టిఆర్ఎస్ నాయకులు పాలభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్ మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం రాష్ట్రంలో పాలన సాగుతుందని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி