బెల్లంపల్లి: బిజెపితోనే మెరుగైన పాలన

60பார்த்தது
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. 106 పోలింగ్ బూత్ టేకుల బస్తీలో ఇంటింటికి వెళ్లి కమలనాధులు సభ్యత్వం చేయించారు. గడిచిన కొద్ది రోజుల నుంచి లక్ష్యాన్ని నిర్దేశించుకొని సభ్యత్వ నమోదు చేయిస్తున్నారు. యువకులు, మహిళలు, ముందుకు వచ్చి జోష్గా సభ్యత్వం తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி