వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే

65பார்த்தது
బెల్లంపల్లి పట్టణం సుభాష్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని బుధవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సందర్శించారు. ప్రత్యేక పూజలు చేసి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడిపంటలతో ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో దావ రమేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி