బంద్ పాక్షికం

84பார்த்தது
బంద్ పాక్షికం
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ బుధవారం పట్టణంలో పాక్షికంగా జరిగింది. పలు పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సముదాయాలు ఉదయం తెరిచి ఉంచగా మాల సంఘం నాయకులు వాటిని మూసివేయించారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி