తాండూర్ తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన

50பார்த்தது
జైనూర్ మండలంలో ఆదివాసి మహిళ పై అత్యాచారం చేసిన వ్యక్తిని పాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఉరితీయాలని డిమాండ్ చేస్తూ తాండూర్ మండల తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆదివాసీలు నిరసన చేపట్టారు. అనంతరం ఎస్సై కిరణ్ కుమార్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ రంజన్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. మహిళలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி