బెల్లంపల్లి: 35 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

82பார்த்தது
బెల్లంపల్లి: 35 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
భీమిని మండల కేంద్రంలో జంగపల్లి శంకర్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 35 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నట్లు తాండూర్ సిఐ కుమారస్వామి తెలిపారు. జనకాపూర్ గ్రామానికి చెందిన గుల్బం దుర్గాప్రసాద్, దుర్గం రాకేష్, ఓంకార్, అశోక్ ఇంట్లో నిలువ ఉంచిన బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్న సమాచారం మేరకు దాడులు చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సిఐ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி