బెల్లంపల్లి: 11 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

58பார்த்தது
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రూ. 11 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత బుధవారం తెలిపారు. 11వ వార్డులో ఐదు లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, 10, 28 వార్డులలో మూడు లక్షలతో డ్రైయిన్ వర్క్ పనులు, 20వ వార్డులో మూడు లక్షల తో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி