పదోన్నతిపై బదిలీ అయిన జిల్లా భూగర్భజల అధికారిని ఎస్ రమాదేవి

67பார்த்தது
పదోన్నతిపై బదిలీ అయిన జిల్లా భూగర్భజల అధికారిని ఎస్ రమాదేవి
నాగర్ కర్నూలు జిల్లాలో సుదీర్ఘంగా సేవలందించిన జిల్లా భూగర్భజల అధికారిని రమాదేవి పదోన్నతిపై మహబూబ్ నగర్ జిల్లాకు డిప్యూటీ డైరెక్టర్ భూగర్భజల శాఖ అధికారినిగా ఆమె బదిలీ అయ్యారు. సోమవారం సహాయ భూగర్భ జల అధికారి ఎం లింగస్వామికి ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించారు. సుదీర్ఘకాలంగా జిల్లాలో పనిచేయడం జిల్లా అధికారులు అందించిన సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యాలయ సిబ్బంది అధికారులు ఆమెకు శాలువాతో సత్కరించారు.

தொடர்புடைய செய்தி