ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

84பார்த்தது
ఈనెల 17వ తేదీన నిర్వహించే ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్లు కే. సీతారామారావు, దేవ సహాయం తెలిపారు. గురువారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో సెప్టెంబర్ 17న జరుపబోయే ప్రజాపాలన దినోత్సవం ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేయనున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி