ఎమ్మార్పీ ధరలకే ఎరువులు, విత్తనాలు అమ్మాలి

74பார்த்தது
ఎమ్మార్పీ ధరలకే ఎరువులు, విత్తనాలు అమ్మాలి
ఫర్టిలైజర్ డీలర్లు రైతులకు ఎరువులు, విత్తనాలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని ఏడీఏ రమేశ్ అన్నారు. గురువారంబిజినెపల్లి మండలంలోని పాలెంలో శ్రీరాజనారాయణ ఫర్టిలైజర్, బిజినేపల్లిలోని కోరమాండల్ ఇంటర్నేష నల్ లిమిటెడ్, ఆగ్రో రైతు సేవా కేంద్రం శ్రీవెంకటేశ్వర ఫర్టిలైజర్, భాగ్యలక్ష్మి ఏజెన్సీ దుకాణాలను తనిఖీ చేశారు. పత్తి విత్తనాల శాంపిళ్లను సేకరించి ల్యాబ్ కు పంపించారు.

தொடர்புடைய செய்தி