ఉట్కూర్: రోడ్డుకు ఇరువైపులా పిచ్చిమొక్కలు తొలగించాలి

61பார்த்தது
ఉట్కూర్ మండల పరిధిలోని మాగ్దూంపూర్, బిజ్వార్ గ్రామాల మధ్య రహదారిపై మలుపులు ప్రమాదకరంగ మారాయి. రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు బాగా పెరిగి ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు మలుపుల వద్ద ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని, సూచిక బోర్డుకు ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్త మహేష్ గౌడ్ కోరారు.

தொடர்புடைய செய்தி